మహాత్ముడి ఆలోచనలే స్ఫూర్తి | Sakshi
Sakshi News home page

మహాత్ముడి ఆలోచనలే స్ఫూర్తి

Published Mon, Oct 2 2017 10:53 AM

ప్రపంచంలోని కోట్ల మందికి మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్రమొదీ స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement