అమరావతిలో పంటపోలాలను తెగలబెట్టిన కేసు క్లోజ్ | Sakshi
Sakshi News home page

అమరావతిలో పంటపోలాలను తెగలబెట్టిన కేసు క్లోజ్

Published Mon, Nov 19 2018 7:48 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజధాని పంటపొలాలను తగలబెట్టిన కేసును పోలీసులు సోమవారం మూసేశారు. గుర్తు తెలియని దుండగులు 2014 డిసెంబర్‌ 29 రాత్రి తుళ్లురు, తాడేపల్లి మండలాల్లోని 13 చోట్ల పంట పొలాలను తగలబెట్టారు. ఆ సమయంలో పొలాల్లో మంటలు ఆరకముందే ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టే చేసిన పనేనంటూ అధికార పార్టీ నేతలు విష ప్రచారం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement