Sakshi News home page

మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

Published Fri, Aug 18 2017 6:51 AM

దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆది నారాయణరెడ్డి క్షమాపణ చెప్పాలని అంబేడ్కర్‌ మనవడు, భారతీయ రిపబ్లికన్‌ పక్షాల బహుజన్‌ మహాసంఘ్‌ (బీబీఎం) పార్టీ జాతీయ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement