అవమానంతో టీడీపీ మహిళా మేయర్‌ కంటతడి | Sakshi
Sakshi News home page

అవమానంతో టీడీపీ మహిళా మేయర్‌ కంటతడి

Published Mon, Nov 27 2017 6:48 AM

వసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేదు. దీనిపై మేయర్‌ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు

Advertisement
Advertisement