వారిని బాబు సర్కార్‌ గాలికొదిలేసింది: రఘవీరా | Sakshi
Sakshi News home page

వారిని బాబు సర్కార్‌ గాలికొదిలేసింది: రఘవీరా

Published Mon, Jun 19 2017 5:51 PM

రాజధానిలో మొదలైన కబ్జాలు ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించాయన్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను సీఎం కుమారుడు లోకేష్‌, మంత్రులు దొచుకుంటున్నారని ఆరోపించారు. హుద్హుద్‌ తుఫాన్ లో కొట్టుకు పోయిన భూముల డాక్యుమెంట్స్ ను టీడీపీ నేతలు తమ అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement