రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jul 26 2018 3:46 PM

రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ మదన్‌లాల్‌ సైనీ మరో వివాదానికి తెరలేపారు. మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌ తాను మరణశయ్యపై ఉండగా బాబర్‌ను పిలిచి తాను భారత్‌ను పరిపాలించానుకుంటే  గోవులు, బ్రాహ్మణులు, మహిళలను గౌరవించాలని చెప్పినట్టు మదన్‌లాల్‌ సైనీ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement