టీటీడీ బోర్డు నిర్ణయం చాలా విచారకరం | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు నిర్ణయం చాలా విచారకరం

Published Tue, Jul 17 2018 2:25 PM

మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు స్పందించారు. భక్తుల నుంచి ఆగ్రహజ్వాలలు ఎదురయ్యేసరికి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Advertisement
Advertisement