9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి | Sakshi
Sakshi News home page

9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి

Published Fri, May 19 2017 7:06 PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు.

Advertisement
Advertisement