కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డూ ప్రమాదం | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డూ ప్రమాదం

Published Sun, May 13 2018 11:00 PM

 కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ హైవే వద్ద వేగంగా వస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. కర్ణాటకకు చెందిన మహీంద్రా వాహనం టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.