పథకం ప్రకారమే కార్తీక్‌...సంధ్యారాణిపై దాడి | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే కార్తీక్‌...సంధ్యారాణిపై దాడి

Published Fri, Dec 22 2017 12:16 PM

సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్‌...సంధ్యారాణిపై కిరోసిన్‌ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement