ఓ పేరుపొందిన ప్రైవేట్ స్కూల్ బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు హాహాకారాలు చేస్తూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
గుంటూరులో స్కూల్ బస్సు బోల్తా
Published Mon, Jan 28 2019 9:37 AM
Advertisement
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement