మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

Published Sun, Apr 22 2018 3:29 PM

ఛత్తీస్‌గడ్‌-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు