ఉసురు తీసిన అవమానభారం | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అవమానభారం

Published Tue, May 9 2017 10:09 AM

భార్య వివాహేతర సంబంధం ముగ్గురి ఉసురు తీసింది. పల్లెటూరు కావడంతో తలా ఒక మాట అనడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కర్నూలుకు శివారులోని శివరామపురం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement