Sakshi News home page

అపర భగీరథుడు వైఎస్‌ జగన్‌

Published Sat, Jul 8 2017 5:28 PM

అపర భగీరథుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో హంద్రీనీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చారని, జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని వైఎస్‌ఆర్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ కొనియాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement