జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే | Sakshi
Sakshi News home page

జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే

Published Fri, Apr 26 2019 4:02 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ... దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.