దేశప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి | Sakshi
Sakshi News home page

దేశప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి

Published Fri, Dec 14 2018 2:29 PM

రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందంలో ఎవరికీ ఆర్థిక లబ్ధి చేకూరలేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. అసత్యాలు ప్రచారం చేసిన వారికి తీర్పు చెంపదెబ్బ వంటిదని, చివరకు సత్యం గెలిచిందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమిత్‌ షా పేర్కొన్నారు.

Advertisement
Advertisement