చెన్నపల్లి కోటలో తాంత్రికపూజలు | Sakshi
Sakshi News home page

చెన్నపల్లి కోటలో తాంత్రికపూజలు

Published Thu, Jan 11 2018 5:10 PM

 ఆంధ్రప్రదేశ్‌లో తాంత్రికపూజలు మరోసారి కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలోని చెన్నపల్లి కోట బురుజు వద్ద బుధవారం తాంత్రిక పూజలు జరిగాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగాయని తెలిసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement