మీడియా ఎఫెక్ట్ : బోండా ఉమ భూకబ్జాపై విచారణకు ఆదేశం | Sakshi
Sakshi News home page

మీడియా ఎఫెక్ట్ : బోండా ఉమ భూకబ్జాపై విచారణకు ఆదేశం

Published Sat, Feb 24 2018 2:49 PM

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూకబ్జా వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ సుమోటోగా విచారణ చేపడుతున్నారు. బోండా ఉమ భూ కబ్జాలపై మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా ఈ విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో తమ భూములు కబ్జాకు గురైన బాధితులు ఆధారాలతో విచారణకు రావాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి బాధితులను ఆర్డీవో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement