తేలని సిట్ల కేటాయింపు,కాంగ్రెస్‌ నేతల్లో అయోమయం | Sakshi
Sakshi News home page

తేలని సిట్ల కేటాయింపు,కాంగ్రెస్‌ నేతల్లో అయోమయం

Published Tue, Oct 30 2018 8:03 AM

మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల తీరు ఆయా పార్టీల శ్రేణులను నైరాశ్యంలోకి నెటేస్తోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార పార్టీని గద్దె దించుతామంటూ సవాల్‌ విసురుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో కూటమిలోని ఏ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయో.. ఎవరి పేరుతో ప్రచారం చేయాలో అర్థంకాక.. ఆ పార్టీల కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement