మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల తీరు ఆయా పార్టీల శ్రేణులను నైరాశ్యంలోకి నెటేస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార పార్టీని గద్దె దించుతామంటూ సవాల్ విసురుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో కూటమిలోని ఏ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయో.. ఎవరి పేరుతో ప్రచారం చేయాలో అర్థంకాక.. ఆ పార్టీల కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారు.
తేలని సిట్ల కేటాయింపు,కాంగ్రెస్ నేతల్లో అయోమయం
Published Tue, Oct 30 2018 8:03 AM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement