పంచాయతీ ఎన్నికల రెండవ విడతలోనూ టీఆర్‌ఎస్‌దే హవా! | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల రెండవ విడతలోనూ టీఆర్‌ఎస్‌దే హవా!

Published Fri, Jan 25 2019 4:40 PM

తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. రెండవ విడతలోనూ టీఆర్‌ఎస్‌ తన సత్తా చాటుతోంది. దాదాపు 643 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందగా 46 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. జిల్లాల వారీగా కూడా టీఆర్‌ఎస్‌ ముందంజలో నిలిచింది.

Advertisement
Advertisement