కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు! | Sakshi
Sakshi News home page

కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు!

Published Fri, Jun 28 2019 7:45 AM

ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహకానికి సాగు, తాగు నీటిని అందించేలా గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుక్రవారం జరగునుంది.

Advertisement
Advertisement