Sakshi News home page

'గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తా'

Published Fri, Aug 18 2017 5:38 PM

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక రోజు గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముద్రగడ మరోసారి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించగా పోలసులుల అడ్డుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement