మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. ఓ షార్క్ను బోట్ కు కట్టేసి ఈడ్చుకెళ్లి మరీ చంపిన ఘటన కలవరపాటుకు గురిచేస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ సమ్మర్లో ఈ ఏడాది జూన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటర్ బోట్కు తాడుతో దాని తలకు గాలం వేశారు. ఆపై ఆ అరడుగుల మూగజీవిని కట్టేసి ఈడ్చుకెళ్లారు. పైగా ఈ ఘటనను స్నాప్ఛాట్లో పోస్ట్ చేశారు కూడా. పైగా అది విలవిల కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆనందించారు. ఈ క్రమంలో పలువురు కామెంట్లు చేయగా.. వారితో సంవాదానికి కూడా దిగారు.
పార్టీ కోసం వెళ్లి మూగజీవిపై దుశ్చర్య
Published Thu, Dec 14 2017 12:06 PM
Advertisement
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement