శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా

Published Thu, Oct 18 2018 11:48 AM

నరసన్నపేట, పాతపట్నం ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట తుపాను బాధితులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, తదితరులు ధర్నా నిర్వహించారు.