అమర్‌నాథ్ ఉగ్రదాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ ఉగ్రదాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌

Published Thu, Sep 14 2017 7:10 PM

లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ మిలిటెంట్‌, అమర్‌నాథ్‌ దాడిలో కీలక పాత్ర పోషించిన అబూ ఇస్మాయిల్‌ శ్రీనగర్‌ జిల్లా నౌగం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

Advertisement
Advertisement