ఏడోసారీ లోక్‌సభలో మారని తీరు! | Sakshi
Sakshi News home page

ఏడోసారీ లోక్‌సభలో మారని తీరు!

Published Wed, Mar 28 2018 7:00 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్‌ మంగళవారం కూడా అనుమతించలేదు