శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన

Published Wed, Jul 18 2018 7:14 AM

శ్రీవారి దర్శనం రద్దుపై తిరుమల తిరుపతి దేవస్థానం పునరాలోచనలో పడింది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే విషయంపై చర్చకు సిద్ధమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement