65 ఏళ్లు దాటిన అర్చకులపై టీటీడీ వేటు | Sakshi
Sakshi News home page

65 ఏళ్లు దాటిన అర్చకులపై టీటీడీ వేటు

Published Thu, May 17 2018 7:10 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది.