హైదరాబాద్‌లో భారీ దోపిడీ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ దోపిడీ

Published Sun, Nov 26 2017 7:34 PM

నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్‌ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్‌ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యాపారులు వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చారు. వారు నగదు సంచులతో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి ...ఆ బ్యాగులతో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు.

Advertisement
Advertisement