టీడీపీకి గుడ్‌బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

టీడీపీకి గుడ్‌బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే

Published Thu, Mar 14 2019 2:06 PM

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్‌ బై చెప్పారు.  అయితే సుబ్బారావు 2014  ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు. అయితే అధికార పార్టీలో చేరిన సుబ్బారావు అక్కడ తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement