బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇలా అరెస్ట్ అయ్యారో లేదో వెంటనే బెయిల్పై విడుదలయ్యారు. గతంలో ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇప్పట్లో భారత్కు మాల్యాను తీసుకోచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వివిధ బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా లండన్కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, మనీ లాండరింగ్ కేసులో ఆయనను తాజాగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఈడీ) మంగళవారం లండన్లో అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీంతో ఇక మాల్యాను అక్కడి భారత ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఇండియాకు తీసుకొస్తారనుకునే లోపే మాల్యాకు బెయిల్ లభించింది
మాల్యాకు బెయిల్.. అరెస్టయిన కాసేపటికే..
Published Tue, Oct 3 2017 8:19 PM
Advertisement
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement