ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది

Published Mon, Mar 26 2018 7:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు లేఖ రాశారు