మంచి నీటి సమస్యపై జగన్‌ను కలిసిన మహిళలు | Sakshi
Sakshi News home page

మంచి నీటి సమస్యపై జగన్‌ను కలిసిన మహిళలు

Published Mon, Dec 4 2017 12:39 PM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బసినేపల్లి తండాలో వైఎస్‌ జగన్‌ ను కలిసి తాగునీటి సమస్యను వివరించిన మహిళలు. ఆరు నెలలకొకసారి కూడా మంచి నీరు ఇవ్వటం లేదని వాపోయిన మహిళలు. టీడీపీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు

Advertisement

తప్పక చదవండి

Advertisement