తప్పుడు ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీకి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

తప్పుడు ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీకి ఫిర్యాదు

Published Mon, Apr 15 2019 3:27 PM

 తనపై సోషల్‌ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేత లక్ష్మీపార్వతి సోమవారం డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటి అనే వ్యక్తిని నా బిడ్డలాగా భావించాను. కానీ అతను నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు. 

Advertisement
Advertisement