191వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

191వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sun, Jun 17 2018 9:38 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 191వ రోజు ప్రారం‍భమైంది. ఆదివారం ఉదయం వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్‌ నుంచి  ఆయన పాదయాత్ర ప్రారంభించారు.