ప్రతి గ్రామంలో సచివాలయం | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామంలో సచివాలయం

Published Tue, Nov 14 2017 11:56 AM

‘రాబోయే రోజుల్లో మనందరి ప్రభుత్వం వస్తే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం తెరుస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తాం. దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement