తప్పుచేశావ్‌ చంద్రబాబూ! | Sakshi
Sakshi News home page

తప్పుచేశావ్‌ చంద్రబాబూ!

Published Fri, Aug 11 2017 7:20 AM

అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న చంద్రబాబును కచ్చితంగా ప్రశ్నిస్తామని, నిలదీస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.