గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి | Sakshi
Sakshi News home page

గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి

Published Fri, Jun 30 2017 6:49 PM

ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు.