నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు

Published Fri, Jan 5 2018 5:25 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Advertisement
Advertisement