142వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

142వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Sun, Apr 22 2018 6:58 AM

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 142వ రోజు నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్‌కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి వడ్లమాను మీదుగా అగిరి పల్లి చేరుకుంటారు. రాత్రికి జననేత ఇక్కడే బసచేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement