బాబూ..మీకిది తగునా? | Sakshi
Sakshi News home page

బాబూ..మీకిది తగునా?

Published Thu, Apr 26 2018 4:38 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు గురువారం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.