పేదల కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోయింది | Sakshi
Sakshi News home page

పేదల కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోయింది

Published Mon, Mar 25 2019 1:05 PM

అధికారంలోకి రాగానే పోలీస్‌ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఫుట్‌పాత్‌ వ్యాపారస్తులకు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కిందిస్థాయి ఉద్యోగులు, హోంగార్డులకు మెరుగైన జీతాలతో పాటు.. వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement