ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ట్విటర్ వేదికగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.రాష్ట్రానికి హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు.
ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు
Published Fri, Feb 16 2018 7:08 AM
Advertisement
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement