ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు | Sakshi
Sakshi News home page

ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు

Published Fri, Feb 16 2018 7:08 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ట్విటర్‌ వేదికగా ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.రాష్ట్రానికి హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు.

Advertisement
Advertisement