విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తాం | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తాం

Published Sat, Nov 11 2017 6:52 PM

ఐదో రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.