భూ నిర్వాసితులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి

Published Fri, Mar 29 2019 6:36 PM

రాజధాని ప్రాంతంలో భూముల కోల్పోయిన బాధితులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల ముఖాముఖి సమావేశమైయ్యారు. ల్యాండ్‌ పూలింగ్‌, రిజర్వ్‌ జోన్‌, స్పిడ్‌ యాక్సెస్‌ రోడ్‌ వల్ల భూములు కోల్పోయిన బాధితులు వైఎస్‌ షర్మిల వద్ద వారి కష్టాలను పంచుకున్నారు. 

Advertisement
Advertisement