ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు ఆడటం తమకు చేతకాదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పక్షమని, ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమన్నారు. రుణమాఫీ చేస్తామని ఒక్క అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారంలో వచ్చి ఉండేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వైఎస్ షర్మిల హాజరయ్యారు.
'మాట తప్పడం మా రక్తంలో లేదు'
Published Sun, Jul 9 2017 11:48 AM
Advertisement
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement