కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు

Published Fri, Mar 22 2019 6:59 PM

తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుపై దర్యాప్తు జరుగుతున్న విధానంగా సరిగా లేదని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు ఆయన కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తన తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరినట్టు సునీతారెడ్డి మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement