చంద్రబాబుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు

Published Mon, Jul 2 2018 1:59 PM

ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు ఏ1 ఏ2  ముద్దాయిలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ..ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు.

Advertisement
Advertisement