సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి | Sakshi
Sakshi News home page

సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి

Published Sun, Aug 20 2017 6:55 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికి కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల విజయం నాందీ కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.