రానున్న కాలంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల వారికోసం ముఖ్యమంత్రి కానున్న నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీల్లో చర్చించిన పలు అంశాల్లోని ముఖ్యమైన వాటిని ఆయా నేతలు జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల మధ్య ప్రకటించారు.
'వైఎస్ జగన్ ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం కాదు'
Published Sat, Jul 8 2017 1:09 PM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement